దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు జాతీయ డెంగ్యూ దినోత్సవం అవగాహన సదస్సు ర్యాలీ తీసిన డాక్టర్ హారిక
On
అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు ర్యాలీ జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు దోమల ద్వారా మలేరియా ఫైలేరియా డెంగీ చికెన్ గున్యా మెదడు వాపు జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మన ఇంటి పరిసరాలలో సాధారణంగా అనాపిలీస్, క్యూలెక్స్, ఏడీస్, ఆర్మీజరీస్ అనే దోమలు పెరుగుతాయి. డెంగ్యూ అనేది వైరల్ జ్వరము ఎడీస్ అనే దోమకాటు వలన వ్యాపిస్తుంది. డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ దోమ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది.

Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...