వేణుగోపాల స్వామి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

వేణుగోపాల స్వామి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

శివ్వంపేట మే 15 (క్విక్ టు డే న్యూస్):-మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా  నిర్వహిస్తున్నారు. గురువారం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాలస్వామికి పల్లకి సేవ కార్య క్రమం నిర్వహించారు. పల్లకి సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఏర్పాటు చేసి పురవీధుల గుండా భక్తి గీతాలతో భజన కీర్తనలతో సేవ నిర్వహించారు.

IMG-20250515-WA0001

Read Also గురుపీఠం విగ్ర ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?