విద్యార్థి కఠిల ప్రవీణ్ కుమార్ ను అభినందించిన కార్పొరేటర్ రౌత్ శ్రీనివాస్
On
అనకాపల్లి జిల్లా పరవాడ లంకెలపాలెం హై స్కూల్లో 10వ తరగతి లో 586 మార్కులు సంపాదించిన విద్యార్థి కఠిల ప్రవీణ్ కుమార్ ను 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...