రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

శివ్వంపేట ఏప్రిల్ 15 (క్విక్ టు డే న్యూస్):- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని దొంతి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామానికి చెందిన సీతాల వెంకటేష్ (40) భార్య సుమలతతో కలిసి తన సొంత గ్రామం నుంచి తూప్రాన్ హాస్పిటల్ లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తూప్రాన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు దొంతి శివారులో బైకును ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుమలతకు స్వల్ప గాయాలయ్యాయి.

IMG-20250415-WA0020

Read Also అమెరికాతో ఒప్పందం.. భారత వ్యవసాయ రంగానికి ఉరితాడు లాంటిది!

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?