పరవాడలో భారీ అగ్నిప్రమాదం తుక్కు దుకాణంలో అంటుకున్న మంట‌లు

పరవాడలో భారీ అగ్నిప్రమాదం తుక్కు దుకాణంలో అంటుకున్న మంట‌లు

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్):-అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గ్రామంలో కార్యాలయం పరిసర ప్రాంతంలో బ్యాంక్ కాలనీ సరిహద్దుల్లో  తుక్కు దుకాణం లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది గతంలో ఇదే సంఘటన జరిగింది కానీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే నెలవారిగా ఎవరికి రావాల్సింది వాటా రావడం వల్ల వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అందుకే వీరు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా సామాగ్రి వేసేస్తున్నారు దీనివల్ల భారీ సామాగ్రి అగ్గి కి హౌతి అయింది ఇందులో కెమికల్స్ ఉన్నాయి విష రసాయనాలు గాలిలో కలిసిపోయాయి ప్రజల ఆరోగ్యాలు తీవ్ర భంగం కలిగాయి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ కళ్ళు మంటలు గొంతు మంటలు కూడా వచ్చేసాయి ప్రమాదకరమైన విషవాయువులన్నీ గాల్లో కలిసి పోయాయి. ఈ తుక్కు దుకాణాలకి పూర్తి అనుమతులు ఉండట్లేదు ఎక్కడపడితే అక్కడ విత్తలవిడిగా దుకాణాలు పెట్టేస్తున్నారు. వీరికి సేకరిస్తున్న చాలామంది ఉన్నారు కొన్ని డిపార్ట్మెంట్  కొన్ని డిపార్ట్మెంట్ సేకరించడం వల్లే ఇలా జరుగుతున్నాయి. అందుకే ఈ దుకాణాలు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి భద్రత పరిమాణాలు కూడా పాటించడం లేదు. వీరు ఇష్టసారంగా చెలరేగిపోతున్నారు. కాలుష్య  నియంత్ర మండలి గాని ఫ్యాక్టరీస్ అధికారులు గాని పోలీస్ అధికారులు గానీ అగ్ని ప్రమాద శాఖ అధికారులు గానీ ఎవరో చర్యలు తీసుకోవడం లేదు. మంటలు వచ్చాయి ఆరిపోమని చూస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా జాగ్రత్తలు వహిస్తున్నారు అని ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు ఈ దుకాణాలు పరవాడ మండల గ్రామంలో సుమారు 150 దుకాణాలు ఉంటాయి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు పరివేక్షణ లేదు ప్రమాదం జరిగినప్పుడే వీళ్ళు వచ్చి మంటలు అరుపుతున్నారు ప్రమాదం జరగకముందు చర్యలు తీసుకున్నట్టు చేయరు వీరు షాపులు వాళ్లతో లాలూచీ పడుతున్నారు....... బాబు భయం ఏం జరుగుతుందో అని భయపడుతున్న చుట్టుపక్క గ్రామస్తులు ఫార్మా నుంచి వచ్చే విసరసాయన కాలుష్య పొల్యూషన్లు వేస్టేజ్ వల్ల తీవ్రవస్తు గురవుతున్నారని చుట్టుపక్కల ప్రజల ఆరోపిస్తున్నారు.

 ఇది ఇలా ఉండగా పరవాడ గ్రామంలో విచ్చలవిడిగా రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు ముందుకు బానిస అయ్యి తెలిసి చేస్తున్న తెలివి చేస్తున్నారు  ఏదైనా పాత కక్షలు దురుద్దేశం మనసులో ఉంచుకొని కొన్ని సంఘటనలుకు పాల్పడుతున్నారు. పరవాడ గ్రామంలో కొన్నిచోట్ల షాపులు కాల్చి వేయడం బైక్ లో పెట్రోల్ తీసేయడం దొంగతనాలు పాల్పడడం వంటి చేష్టలు చేస్తున్నారు. దీని మీద పోలీస్ యంత్రాంగం సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని పరవాడ గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ రౌండ్స్ తిరగట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని సంఘటన జరుగుతుంటే భయాందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంటున్నారు పరవాడ గ్రామ వాసులు. ఇప్పటికైనా పోలీస్ యంత్రం కళ్ళు తెరిచి నిఘా పెట్టి ఉంచాలని ప్రజల ఆరోపిస్తున్నారు. మరొకపక్క గ్రావెల్ మాఫియా ముఠా కూడా చెలరేగిపోతున్నారు. భారీ శబ్దాలతో తవ్వకాలు జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలని స్థితిలో ఉండిపోయిన ప్రజలు ఫార్మా కంపెనీలు దగ్గర ఉండడంతో కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుందాము అని. పక్క భయం వనికి పోతున్న ప్రజలు ఇటువైపు చూస్తే భారీ వాహనాలతో విచ్చలవిడిగా కొండలను తవ్వి గ్రావులు మాఫియా చేస్తున్నా మాఫియా ముఠా. ప్రతి పరిగణంలో సీసీ కెమెరాలు ఏర్పరచాలని పరవాడ  ప్రజల ఆరోపిస్తున్నారు.

Read Also విద్యార్థుల అభివృద్ధి కోసం.. ఉపాధ్యాయులు నిరంత‌రం కృషి

IMG-20250506-WA0039

Read Also నేడు పల్లె సుద్దుల సృష్టికర్త, జానపద బ్రహ్మ పొలిశెట్టి లింగన్న 13వ వర్థంతి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?